Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రకీలాద్రిపై అత్యాధునిక అన్నదాన వంటశాల

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 3:46 PM కృష్ణా జిల్లాGeneral
ఇంద్రకీలాద్రిపై  అత్యాధునిక అన్నదాన వంటశాల - Udayam
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో రోజుకు 10,000 మందికి భోజనం అందించేలా అత్యాధునిక స్టీమ్ ఆధారిత అన్నదాన వంటశాల ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టును అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా చేపట్టనున్నారు. రూ.1.95 కోట్ల వ్యయాన్ని దుర్గగుడి అన్నదానం ట్రస్ట్ నిధుల నుంచి భరించనున్నారు. టెండర్లు లేకుండానే పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించింది.

Comments

G
Loading comments...