Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు

Follow Udayam Digital on Google
వివేక్ గౌడ్ Aug 04, 2026 11:24 AM హైదరాబాద్తెలంగాణ
మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు - Udayam Digital
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మొబైల్ రీఛార్జ్ ధరలు మరో 3–4 నెలల్లో సుమారు 12% పెరగొచ్చని 'సెంట్రమ్' నివేదిక పేర్కొంది. ధరల పెంపుపై ఆయా టెలికాం సంస్థలు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. 12% పెంపు అమలైతే ₹349 ప్లాన్ ధర సుమారు ₹389, ₹899 ప్లాన్ ₹1,007, ₹3,599 ప్లాన్ ₹4,031కు చేరే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...