Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొబైల్ డి టి ఆర్ ట్రాలీలు ప్రారంభం

Follow Udayam on Google
babu varun Aug 21, 2026 12:02 PM రాజన్న సిరిసిల్లGeneral
మొబైల్ డి టి ఆర్ ట్రాలీలు ప్రారంభం - Udayam
విద్యుత్ సరఫరా అంతరాయాలను వేగంగా పరిష్కరించేందుకు రెండు మొబైల్ డీటీఆర్ ట్రాలీలను అందుబాటులోకి తెచ్చారు.160 కేవీఏ సామర్థ్యం గల డీటీఆర్‌లతో రూపొందించిన ట్రాలీలను NPDCL ఇన్‌చార్జ్ ఎస్ఈ రవీందర్ సిరిసిల్ల సర్కిల్ కార్యాలయంలో ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ పునరుద్ధరణను త్వరితగతిన చేపట్టి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...