వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లాలోని శిథిలావస్థకు చేరిన పాఠశాలలో విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల మధ్య చదువుకోవాల్సి వస్తోంది.
రేకులు ఎగిరిపోవడంతో మిగిలిన రేకుముక్కల కిందే తరగతులు నిర్వహిస్తున్నామని, అధికారుల ఆదేశాలతో నివేదికలు ఇచ్చామని ఏటీడబ్ల్యూవో తెలిపారు.
Comments
Loading comments...

