Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంట కలిసిన మానవత్వం

Follow Udayam on Google
Mohammad Aug 28, 2026 12:49 PM అనంతపురంGeneral
మంట కలిసిన మానవత్వం - Udayam
తనకల్లు మండలం చీకటిమానిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు సంచిలో ఓ పసికందును వదిలి వెళ్లారు. చిన్నారి ఏడుపులు విన్న గ్రామస్థులు అంగన్వాడీ కార్యకర్త రెడ్డమ్మకు సమాచారం అందించారు. ఆమె ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లక్ష్మీదేవికి తెలియజేయడంతో చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు.

Comments

G
Loading comments...