వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీలో గుండెపోటుతో కుప్పకూలిన విద్యుత్శాఖ ఉద్యోగి కృష్ణమోహన్రాజుకు మంత్రి వాకిటి శ్రీహరి తక్షణమే సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు.
విద్యుత్శాఖపై ప్రశ్నోత్తరాల నిమిత్తం దస్త్రాలతో అసెంబ్లీకి వస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో తోటి ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

