వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ఎస్ఆర్కేటీ కాలనీ వద్ద వేలాది మంది కార్యకర్తలతో ఘన స్వాగతం పలికి, చిలకలూరిపేట, వినుకొండ ఫ్లైఓవర్ల మీదుగా జేఎన్టీయూ కళాశాల వరకు ఊరేగింపు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు.
కార్యకర్తలకు టిఫిన్, భోజన ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

