వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కొండ్య నాయక్ తండా సర్పంచ్ అశోక్ చౌహాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తండా అభివృద్ధి, గ్రామ ప్రజల సమస్యలు, అవసరమైన మౌలిక వసతుల కల్పనపై మంత్రితో చర్చించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

