Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 04, 2026 9:49 AM గుంటూరుGeneral
మంగళగిరిలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ - Udayam
మంగళగిరిలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గుంటూరు వెళ్లి విచారణలకు హాజరయ్యే కక్షిదారులు, న్యాయవాదుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంత్రి లోకేశ్ చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కోర్టు నిర్వహణకు 21 పోస్టుల భర్తీకి సీఎం అంగీకరించడంతో త్వరలోనే సేవలు ప్రారంభం కానున్నాయి.

Comments

G
Loading comments...