Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి కొత్త కోర్టులో 21 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 11, 2026 12:42 PM గుంటూరుGeneral
మంగళగిరి కొత్త కోర్టులో 21 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం - Udayam
మంగళగిరిలో కొత్తగా ఏర్పాటుకానున్న అదనపు జిల్లా, సెషన్స్ కోర్టులో 21 పోస్టుల నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా జడ్జి, పరిపాలనాధికారి పోస్టులను రెగ్యులర్ విధానంలో, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ తదితర పోస్టులను అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.

Comments

G
Loading comments...