వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రంగిశెట్టి విజయ రాజ్ కుమార్ (67) అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
గతంలో కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన భౌతికకాయాన్ని అభిమానుల, కార్యకర్తల సందర్శనార్థం కొత్తపేటలోని ఆయన నివాసంలో ఉంచారు.
Comments
Loading comments...

