వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలోని మండ్య జిల్లా వరాహసంద్ర గేట్ సమీపంలో ట్రాక్టర్ను కేఎస్ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో డ్రైవర్ శేఖర్ మృతి చెందారు. ఈ ఘటనలో 10 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.
ట్రాక్టర్లోని ఇనుప కడ్డీలు బస్సులోకి దూసుకెళ్లడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో బెల్లూరులోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు.
Comments
Loading comments...

