వార్తలకు తిరిగి వెళ్లండి

మండవల్లి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహాలను బుధవారం భక్తులు ప్రత్యేక పూజల అనంతరం ఘనంగా ఊరేగించి నిమజ్జనం చేశారు. శ్రీ రామకృష్ణ మందిరం, పల్లపు బజారులో ఏర్పాటు చేసిన విగ్రహాలకు మూడో రోజు పూజలు నిర్వహించారు.
అనంతరం ప్రత్యేక వాహనంలో విగ్రహాలను డీజే డప్పులతో పురవీధుల్లో ఊరేగించారు.
Comments
Loading comments...

