Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండలాల్లోని ప్రజావాణి కార్యక్రమం

Follow Udayam on Google
babu varun Aug 10, 2026 7:45 AM రాజన్న సిరిసిల్లGeneral
మండలాల్లోని ప్రజావాణి కార్యక్రమం - Udayam
మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మోడల్ అధికారిగా ఎంపీడీవో వ్యవహరించనున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ఇన్ని శాఖల అధికారులు హాజరవుతారు. ప్రజల సమస్యల విద్యార్థులకు స్వీకరిస్తారు. గతంలో చిలకలు కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించేది. ఫిర్యాదుదారులకు ప్రయాణభారం, సమయం వృధా అయ్యేది.

Comments

G
Loading comments...