Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండలాల విలీనంపై డీపీఓ తో చర్చించిన గంటా

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 26, 2026 8:26 AM విశాఖపట్నంGeneral
మండలాల విలీనంపై డీపీఓ తో చర్చించిన గంటా - Udayam
జిల్లాలోని 4 మండలాలను జీవీఎంసీలో కలిపేందుకు నిర్వహిస్తున్న గ్రామసభల వివరాలు భీమిలి ఎమ్మెల్యే గంటా ఆరా తీశారు. విలీన ప్రక్రియలో భాగంగా గ్రామ సభల్లో చేసిన తీర్మానాలు ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. కోర్టు కేసుల వివరాలు కూడా గంటా అడిగి తెలుసుకున్నారు. అలాగే మధురవాడ జోన్ ప్రభుత్వం కేటాయించిన ఫ్లాట్ లలో నివాసముంటున్న అనర్హుల వివరాలు సేకరించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...