Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండికృష్ణాపురం ఘటనపై ఎమ్మెల్యే అప్రమత్తత

Follow Udayam on Google
dineshkumar Sep 10, 2026 6:25 PM చిత్తూరుGeneral
మండికృష్ణాపురం ఘటనపై ఎమ్మెల్యే అప్రమత్తత - Udayam
చిత్తూరు జిల్లా గుడిపాల మండలం మండికృష్ణాపురం కాలనీ సమీపంలోని తమిళనాడు సరిహద్దులో నిర్మాణంలో ఉన్న చర్చి స్లాబ్ కూలిన ఘటనపై ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సత్వరం స్పందించారు. పోలీసు, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖలను అప్రమత్తం చేసి సహాయక చర్యలను వేగవంతం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఇద్దరిని అధికారులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...