Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచినీటి వనరులను క్లోరినేషన్ చేయించిన అధికారులు

Follow Udayam on Google
p.g.murthy Aug 24, 2026 10:39 AM మంచిర్యాలGeneral
మంచినీటి వనరులను క్లోరినేషన్ చేయించిన అధికారులు - Udayam
జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న మంచినీటి బావులను క్లోరినేషన్ చేయించామని స్థానికై ఓ రాహుల్ వెల్లడించారు. అధికారుల ఆదేశాల మేరకు సోమవారం ఉదయం పోన్కల్ గ్రామంలో ప్రజలకు నీటి అవసరాలను తీర్చే పంచాయతీ బావితో పాటు పలు బావులను పంచాయతీ కార్మికులు క్లోరినేషన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందించే నీరు పరిశుభ్రంగా ఉండేందుకు చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...