వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు మున్సిపాలిటీలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన 'మన డబ్బులు-మన లెక్క' అవగాహన ర్యాలీ ఉత్సాహంగా సాగింది. మహాత్మాగాంధీ విగ్రహం జంక్షన్ వద్ద మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ ప్రభాకరరెడ్డి ర్యాలీని ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు డిజిటల్ ఆర్థిక లావాదేవీలపై అవగాహన అవసరం అన్నారు.
Comments
Loading comments...

