వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా మల్లంపల్లి మండల పరిధిలోని మహ్మద్ గౌస్పల్లి–మల్లంపల్లి గ్రామాల మధ్య ఆదివారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని హన్మకొండ జిల్లా కాజీపేటకు చెందిన ముక్తార్ మహమ్మద్ (46)గా పోలీసులు గుర్తించారు.
ఎస్సై చంద్రశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

