Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాపురం పీఎస్ పరిధి బహుళ అంతస్తుల పై నుండి దూకి మహిళ ఆత్మహత్య

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 03, 2026 1:29 PM విశాఖపట్నంGeneral
మల్కాపురం పీఎస్ పరిధి బహుళ అంతస్తుల పై నుండి దూకి మహిళ ఆత్మహత్య - Udayam
విశాఖ నావికా దళానికి చెందిన నౌసేనా బాగ్ 15 అంతస్తుల సముదాయం వద్ద ఘటన జరిగింది.నేవి అధికారుల పిర్యాదుతో మల్కాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి వివరాలతో పాటు ఆత్మహత్యకు గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...