వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి ఉత్సవాలను శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిర్వహించాలని కొయ్యూరు ఎస్ఐ మహేందర్కుమార్ సూచించారు. గణేశ్ మండపాల నిర్వాహకులు ముందస్తు అనుమతులు తీసుకోవాలని తెలిపారు.
పోలీసులు సూచించిన పోర్టల్లో ఆన్లైన్లో అనుమతి పొందడంతో పాటు విద్యుత్ శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

