వార్తలకు తిరిగి వెళ్లండి

మలద్వారంలో బంగారం ముద్దను దాచుకుని అక్రమ రవాణాకు పాల్పడిన 24 ఏళ్ల సర్ఫరాజ్ మాలాను అధికారులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.65.69 లక్షల విలువైన 467.09 గ్రాముల బంగారం ముద్దను స్వాధీనం చేసుకున్నారు.
ఖతార్ ఎయిర్వేస్ విమానంలో జెడ్డా నుంచి అహ్మదాబాద్ చేరుకున్న నిందితుడిని అధికారులు తనిఖీ చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం ముద్దను కడ్డీగా మార్చగా దాని బరువు 422.83 గ్రాములుగా నమోదైంది.
Comments
Loading comments...
