వార్తలకు తిరిగి వెళ్లండి
సనత్నగర్ టిమ్స్ను మాజీ మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్తో కలిసి పరిశీలించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే సుధీర్రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంపై ఆయన విమర్శించారు. ఈ చర్య సిగ్గుచేటని ఆయన అన్నారు.
కేసీఆర్ హయాంలో నిర్మించిన టిమ్స్ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్కు పేరు వస్తుందనే భయంతో ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
Comments
Loading comments...

