Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేల భత్యాలపై తమిళనాడులో వివాదం

Follow Udayam on Google
హరిక Aug 19, 2026 12:00 PM ఆల్ ఇండియా జాతీయ
ఎమ్మెల్యేల భత్యాలపై తమిళనాడులో వివాదం - Udayam
తమిళనాడు ఎమ్మెల్యేలందరికీ ప్రభుత్వ వాహనం, ఇంధనం, డ్రైవర్, నిర్వహణ కోసం నెలకు రూ.75 వేల భత్యం ఇవ్వనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో ప్రకటించారు. అధికారిక పనుల కోసం కార్యదర్శిని నియమించుకునేందుకు నెలకు రూ.25 వేల గ్రాంట్ కూడా ఇవ్వనున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష డీఎంకే అదనపు వ్యయంగా విమర్శించింది.

Comments

G
Loading comments...