వార్తలకు తిరిగి వెళ్లండి

టేకులపల్లి మండలం లచ్చగూడెం పరిధిలో నీరు లేక ఎండిపోయిన గడ్డి చెరువును ఎమ్మెల్యే కోరం కనకయ్య పరిశీలించారు. రైతుల నీటి కష్టాలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకురావడంతో సింగరేణి జీఎం ఈసం కృష్ణయ్యతో కలిసి బైక్పై చెరువు వద్దకు వెళ్లారు. ఆయన అధికారులను ఆదేశించారు, ఓపెన్కాస్ట్లోని నీటిని చెరువులోకి తరలించేలా చర్యలు చేపట్టాలని.
Comments
Loading comments...

