వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి జిల్లా పరిధిలోని ఓ ఎమ్మెల్యే పీఏపై ఉద్యోగాల పేరుతో పలువురి నుంచి రూ.8 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొద్దిరోజులుగా ఆయన అందుబాటులో లేకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.
పీఏ సెల్ఫోన్ కూడా స్విచ్ఛాఫ్లో ఉన్నట్లు సమాచారం. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

