వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో ఎస్ఐ ప్రవల్లికపై ప్రవర్తించిన తీరును రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తీవ్రంగా ఖండించారు. ఆదివారం రాత్రి సర్పవరం సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళా ఎస్ఐపై ఇలాంటి ఘటనలు దారుణమని, సహించబోమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

