వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్యాలగూడలో రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేటీఆర్ నాయకత్వంలో నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఎం.సి. కోటిరెడ్డి పిలుపునిచ్చారు. త్రిపురారం మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు.
కోటిరెడ్డి పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ప్రజలు కూడా పాల్గొని మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

