Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరాటే విజేతలను అభినందించిన ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 06, 2026 6:08 PM కర్నూలుGeneral
కరాటే విజేతలను అభినందించిన ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి - Udayam
విజయవాడలో జరిగిన రాష్ట్ర ఎస్‌కేడీ ఏపీ అఫీషియల్ కరాటే టోర్నమెంట్‌లో పాణ్యం నియోజకవర్గం 26వ వార్డుకు చెందిన విద్యార్థులు పలు పతకాలు సాధించారు. విజేతలను ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి సత్కరించి అభినందించారు. బంగారు, రజత, కాంస్య పతకాలు గెలిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, విశాఖపట్నంలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...