Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిత్రునికి చిరు సహాయం చేసిన మనం చారిటబుల్ ట్రస్ట్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 06, 2026 12:42 PM విశాఖపట్నంGeneral
మిత్రునికి చిరు సహాయం చేసిన మనం చారిటబుల్ ట్రస్ట్ - Udayam
యలమంచిలిలో10వ తరగతి 1996 & 97 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు అందరూ కలసి సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో "మనం చారిటబుల్ ట్రస్ట్ "అనే సంస్థను 2019లో స్థాపించారు. అప్పటినుంచి యలమంచిలిలో పరిసరాల్లోనే కాకుండా చుట్టుపక్కల ఎవరు సహాయం అడిగినా కాదనకుండా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు.

Comments

G
Loading comments...