Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ.. వృధాగా త్రాగునీరు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 01, 2026 4:17 PM నాగర్ కర్నూల్General
మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ.. వృధాగా త్రాగునీరు - Udayam
పెద్దకొత్తపల్లి మండలం పెద్దకర్పముల లో ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ తో త్రాగునీరు వృధాగా పారుతుంది. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లీకేజీ కారణంగా రహదారిపై నీరు నిలిచిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...