వార్తలకు తిరిగి వెళ్లండి
డూరు నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అన్నారు. గతంలో ఉన్న బోర్లు కూడా ఎండిపోవడంతో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
సమస్యను త్వరగా పరిష్కరించి తాగునీరు అందించాలని కోరారు.
Comments
Loading comments...

