వార్తలకు తిరిగి వెళ్లండి

కోనంపేట మిషన్ భగీరథ డబ్ల్యూటీపీ వద్ద కార్మికుల శ్రమదోపిడీ, నిధుల మళ్లింపుపై చర్యలు తీసుకోవాలని కుల సంఘాల జేఏసీ జిల్లా ఛైర్మన్ పీక కిరణ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం అందజేశారు.
ప్లాంట్లో 60–80 మంది పనిచేయాల్సి ఉండగా 16 మందితోనే పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు సెలవులు, ఓవర్టైమ్ వేతనాలు చెల్లించడం లేదని వారు తెలిపారు.
Comments
Loading comments...

