వార్తలకు తిరిగి వెళ్లండి
మిషన్ భగీరథ నీటి శుద్ధిపై పర్యవేక్షణ లోపం

మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు సరఫరా చేస్తున్నా, లీకుల వల్ల నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. క్లోరిన్ శాతం 0.2 శాతం ఉండాలని ఉన్నా, క్లోరోస్కోప్ కిట్లతో పరీక్షించే ప్రక్రియ అటకెక్కింది.
ట్యాంకుల వద్ద నమూనాలు సేకరించి పరీక్షించాలని, తనిఖీ చేయని వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కిట్లను మళ్లీ వినియోగంలోకి తెచ్చేలా పర్యవేక్షిస్తామని డీపీఓ పేర్కొన్నారు.
Comments
Loading comments...