Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో 65 ఏళ్ల వృద్ధురాలు మిస్సింగ్‌

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 13, 2026 10:17 AM కర్నూలుGeneral
కర్నూలులో 65 ఏళ్ల వృద్ధురాలు మిస్సింగ్‌ - Udayam
కర్నూలు జోహరాపురానికి చెందిన బి.సుగుణమ్మ(65) జులై 30న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలించారు. లభించకపోవడంతో కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్‌ పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. సుగుణమ్మ తెలుపు-బ్రౌన్‌ చీర, తెలుపు జాకెట్‌ ధరించినట్లు తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...