వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ కాకినాడ ప్రత్యేక పోక్సో కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది.
రాజానగరం రూరల్ మండలం కొలమూరుకు చెందిన 16 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన చిర్రా ఆనంద్ కుమార్ ఆగస్టు 25న అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

