Back to feed
స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రులు
Ravi Shukla Jun 09, 2026 5:27 AM విశాఖపట్నం 0 viewsabout 1 hour ago

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ మరియు ఇతర నేతలు కేజీహెచ్లో పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న వారు, కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. మరోవైపు, కిమ్స్ ఐకాన్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Comments
Loading comments...



