వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, సాగునీటి లభ్యత, పంటల సాగు, స్మార్ట్ రేషన్ కార్డులు, వన మహోత్సవంపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. వ్యవసాయం, సాగునీటి లభ్యతపై అధికారులకు పలు సూచనలు చేశారు.
Comments
Loading comments...


