Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడకు చేరుకున్న మంత్రి నాదెండ్ల

Follow Udayam on Google
రేఖ దేవి Aug 07, 2026 12:20 PM కాకినాడఆంధ్రప్రదేశ్
కాకినాడకు చేరుకున్న మంత్రి నాదెండ్ల - Udayam
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడకు చేరుకున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేసిన ఆయనను అధికారులు, పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం కోరంగిలో జరిగే అధికార కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం కాకినాడ కలెక్టరేట్‌లో నిర్వహించే కార్యక్రమానికి హాజరవుతారని అధికార వర్గాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...