వార్తలకు తిరిగి వెళ్లండి

అయిజ మండలం ఏక్లాస్పూర్కు మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రానున్నట్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. రాజమండ్రి ప్రమాదంలో మృతి చెందిన డాక్టర్ ప్రియాంక కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.
కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి, ప్రియాంకకు నివాళులర్పిస్తారని ఎమ్మెల్యే వెల్లడించారు.
Comments
Loading comments...

