Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి బోరు వేసిన మంత్రి

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 11:13 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
తాగునీటి బోరు వేసిన మంత్రి - Udayam
సోమందేపల్లి మండలం నాగినాయనిచెరువు గ్రామంలో మంత్రి సవిత చొరవతో నూతన బోరు వేయించారు. బోరులో పుష్కలంగా నీరు లభించడంతో గ్రామస్థుల తాగునీటి అవసరాలు తీరాయి. తాగునీటి అవసరాలు తీరడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి సవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...