వార్తలకు తిరిగి వెళ్లండి
పేట్ బషీరాబాద్ జీడిమెట్లలోని ఓ షాపులో యువకుడు పాల ట్రేలను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. గత నెలలో 10 సార్లకు పైగా దొంగతనం జరిగిందని బాధితుడు తెలిపారు.
బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

