వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్లో మిలాద్-ఉన్-నబీ సందర్భంగా టీం సోషల్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి.జానకి ఐపీఎస్ ప్రారంభించారు.
శిబిరంలో 392 యూనిట్ల రక్తాన్ని దాతలు అందజేశారు. రక్తదాతలకు ఎస్పీ సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.
Comments
Loading comments...

