వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో నిర్వహించిన మిలాద్-ఉన్-నబి ర్యాలీలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
శాంతి, సోదరభావం, ప్రేమ, సహనం, మానవత్వంతో సమాజంలో ఐక్యతను కాపాడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, యువత, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

