Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్‌లో రాజీవ్ గాంధీ జయంతి

Follow Udayam on Google
sreekanth patel Aug 20, 2026 11:26 AM మహబూబ్‌నగర్General
మిడ్జిల్‌లో రాజీవ్ గాంధీ జయంతి - Udayam
మిడ్జిల్‌లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎం.డి. గౌస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...