Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బడిలోనే బ్రేక్ ఫాస్ట్

Follow Udayam on Google
Harika Sep 01, 2026 12:51 PM రంగారెడ్డి General
బడిలోనే బ్రేక్ ఫాస్ట్ - Udayam
కాటేదాన్ గణేశ్‌నగర్ ZPHSలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు పాఠశాలకు రాగానే అల్పాహారం సిద్ధంగా ఉంటుందని తెలిపారు. పౌష్టికాహారం చదువుపై ఏకాగ్రతకు దోహదపడుతుందని పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌ మండలంలోని 24 పాఠశాలల్లో పథకం ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెల 14 నుంచి మరో 26 పాఠశాలల్లో అమలు చేయనున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...