Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహంకాళి ఆలయ నిర్మాణానికి రూ.1.01 లక్షల విరాళం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 26, 2026 6:48 PM పల్నాడుGeneral
మహంకాళి ఆలయ నిర్మాణానికి రూ.1.01 లక్షల విరాళం - Udayam
ఇస్సపాలెంశ్రీ మహంకాళి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి గుడిపూడికి చెందిన కొనకంచి వెంకటప్పయ్య కుటుంబ సభ్యులు రూ.1,01,116 విరాళాన్ని ఆలయ ఛైర్మన్ చంద్రశేఖర్‌, ఈవో మాధవి దేవికి అందజేశారు. ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించడం ఆనందంగా ఉందని దాతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని గ్రామ పెద్దలు కోరారు. ఈ సందర్భంగా దాతల కుటుంబ సభ్యులను ఆలయ నిర్వాహకులు అభినందించారు.

Comments

G
Loading comments...