వార్తలకు తిరిగి వెళ్లండి

నాచారం పోలీస్టేషన్ పరిధిలో మహిళపై హత్యా యత్నం చేసిన ఘటనలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు.
మల్లికార్జున నగర్లో కాంచన కుమారిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి, ఎడమ చెవిలో కొంతభాగం తెగిపోయింది. దర్యాప్తులో మహమ్మద్ అహ్మద్ మియా, ఓ 16 ఏళ్ల బాలుడి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Comments
Loading comments...

