వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు తమ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని గుర్ల SI నారాయణరావు సూచించారు.
బుధవారం విజయనగరం జిల్లా గుర్ల మండలం పాలవలసలో మహిళల భద్రత, మాదకద్రవ్యాల నివారణ, రహదారి భద్రతపై ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... మహిళలు యువత గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, రహదారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

