Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి: కలెక్టర్

Follow Udayam on Google
B Ganga Sep 01, 2026 8:29 PM పార్వతీపురం మన్యంGeneral
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి: కలెక్టర్ - Udayam
వీరఘట్టం మండలం కంబరలో మన బాట మన మాట కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర రెడ్డి డ్వాక్రా మహిళలతో మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా స్వశక్తి సాధించి ఉత్పత్తి చేసే పంటలు, వస్తువులను నేరుగా కార్పొరేట్ సంస్థలకు విక్రయించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. మార్కెటింగ్ నైపుణ్యాల పెంపునకు శిక్షణ, ప్రభుత్వ సహకారం అందిస్తామని తెలిపారు. గ్రామాల్లో డ్రైనేజీ కాలువల ఆక్రమణలను తొలగించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...